కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకోసం అరుణ్ సింగ్ ప్రచారం

597చూసినవారు
ప్రధానమంత్రి సహకారంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. శనివారం మదనపల్లెలో బీజేపీ ఆవిర్భావ వేడుకల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, దేశాన్ని అగ్రగామిగా నిలిపిందన్నారు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్