మదనపల్లెలో బీఎస్పీ నేతల అరెస్ట్

50చూసినవారు
మదనపల్లెలో బీఎస్పీ నేతల అరెస్ట్
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందేల గౌతం సహా 20మందిని పోలీసులు అరెస్టు చేశారు. 100రోజుల కూటమి ప్రభుత్వంలో 100దాడులు దళితులపై చేసిందని ఆరోపిస్తూ గౌతం తన అనుచరులతో కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్