రామసముద్రంలో ఫ్లాగ్ మార్చ్

79చూసినవారు
రామసముద్రం మండలం పరిధిలో శనివారం ఎస్ఐ చంద్రశేఖర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ధ్యేయంగా పోలీస్ అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, కేంద్ర బలగాళ్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్