మదనపల్లె: గమ్యం చేరాలంటే హెల్మెట్ తప్పనిసరి: సీఐ

65చూసినవారు
మదనపల్లె: గమ్యం చేరాలంటే హెల్మెట్ తప్పనిసరి: సీఐ
క్షేమంగా గమ్యం చేరాలంటే బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సోమవారం సాయంత్రం మదనపల్లె ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా తెలిపారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, మదనపల్లె డి. ఎస్. పి దర్బార్ కొండయ్య నాయుడు ఆదేశాలతో సోమవారం సాయంత్రం మదనపల్లె – బెంగళూరు రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపేవారిని గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్