మదనపల్లె చేరుకున్న వైఎస్ షర్మిల

1891చూసినవారు
ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం సాయంత్రం మదనపల్లెకు చేరుకున్నారు. అనంతరం పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల ప్రసంగించే బెంగళూరు బస్టాండ్ నందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్