విద్యార్థులకు అభ్యసనా సామగ్రి వితరణ

74చూసినవారు
విద్యార్థులకు అభ్యసనా సామగ్రి వితరణ
‌ ప్రాథమిక పాఠశాల (బాలికలు)లో పూజ, రిత్వినశ్రీ అనే దాతలు అభ్యసనా సామగ్రిని మంగళవారం వితరణగా అందించారు. ప్రధానోపాధ్యాయులు సురేష్‌ ద్వారా విద్యార్థులకు పలకలు, నోట్‌బుక్స్, బ్యాగ్‌లు, పుస్తకాలు పంపిణీ చేశారు. దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాల ఛైర్మన్‌ మీన, టీడీపీ నాయకులు గుణశేఖర్, జ్యోతినాయుడు, చిట్టి, రాజశేఖర్, ఎల్‌ కె రాజ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్