కేపీ అగ్రహారంలో శ్రీరాముల వైకుంఠ స్వర్ణమందిర మహా కుంభాభిషేకం

69చూసినవారు
కార్వేటి నగరం మండలం కే. పీ అగ్రహారం గ్రామం నందు శ్రీరాముల వారి వైకుంఠ స్వర్ణ మందిర చిత్రపట ప్రాణ ప్రతిష్ట సంప్రోక్షణ మహాకుంభాభిషేకము సోమవారం ఉదయం 9 గంటలకు జరిగింది. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తాదులందరూ పాల్గొన్నారు. శ్రీరామ నామస్మరణనలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్