ఎస్ఎస్ సి ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

85చూసినవారు
ఎస్ఎస్ సి ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఎస్ సి ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం యొక్క భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్