వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా నగరి పిసిఎన్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని నగరి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్