జాతీయ రహదారిపై బస్సు బోల్తా

6258చూసినవారు
జాతీయ రహదారిపై బస్సు బోల్తా
పుత్తూరు కనుమ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై ఆటోను తప్పించిపోయి కర్ణాటక బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్