పీలేరు టీడీపీ లో భారీగా చేరికలు

2917చూసినవారు
పీలేరు టీడీపీ లో భారీగా చేరికలు
పీలేరు నియోజకవర్గం కలకడ మండలం దొడ్డిపల్లి గ్రామానికి చెందిన సి. జనార్ధన్ నాయుడు, బీఈడి. రమణ, కొండయ్య నాయుడు, వెంకటాద్రి నాయుడు, రామంజులు నాయుడు, వినోద్ రాయల్, శ్రీనివాసులు నాయుడు, తదితరులు బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్