డ్రగ్స్ అనర్థాల పై అవగాహన

63చూసినవారు
డ్రగ్స్ అనర్థాల పై అవగాహన
యాదమరి జడ్పీ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగంపై చిత్తూరు సీఐ హరికృష్ణ సోమవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉన్నత ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తే 14500 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

సంబంధిత పోస్ట్