స్వామివారిని దర్శించుకున్న మాజీ అసెంబ్లీ స్పీకర్

59చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్