ఆడుదాం ఆంధ్రా’ కబడ్డీ పోటీల్లో వివాదం

13679చూసినవారు
ఆడుదాం ఆంధ్రా’ కబడ్డీ పోటీల్లో వివాదం
గుడుపల్లె మండలం ద్రవిడ వర్సిటీ క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా బుధవారం జరిగిన కబడ్డీ పోటీల్లో
వివాదం నెలకొంది. రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్