ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో ధరలను నియంత్రించాలి

69చూసినవారు
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో ధరలను నియంత్రించాలి
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో ధరలను నియంత్రించాలని సోమవారం తహశీల్దార్ గంగయ్యకు పిఎస్ వైఈ, ఆర్ఎస్ఓ నాయకులు ఓబులేసు, జగన్, లింగమయ్య వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ లో నిర్ణయించిన ధరల మేరకే డబ్బు వసూలు చేయాలన్నారు. గత ఏడాది మాదిరి ఇప్పుడు కూడా ఉచిత ప్రవేశం కల్పించాలన్నారు.ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్