సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించిన డీఎస్పీ

67చూసినవారు
సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించిన డీఎస్పీ
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలైన పెద్ద ఉప్పరపల్లి, పేటూరు గ్రామాలలో డీఎస్పీ రఘువీర్, సీఐ కృష్ణారెడ్డి , ఎస్ఐ వెంకట నరసింహులు ఆదివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న విడుదల కానున్న నేపథ్యంలో ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. అధికారుల సూచనలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవ న్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్