పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

1083చూసినవారు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం తహసీల్దార్ నాగరాజు, సిఐ కృష్ణారెడ్డి, ఎస్సై వెంకట నరసింహులు పరిశీలించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటట్లు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరిశీలన చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్