అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

573చూసినవారు
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
కర్ణాటక అక్రమ మద్యం తరలిస్తున్నారని సమాచారంతో పుంగనూరు సెబ్ సర్కిల్ పరిధిలోని శెట్టిపేట క్రాస్ వద్ద మంగళవారం అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న రూ 45. 500 విలువచేసే కర్ణాటక అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడు సయ్యద్ అష్రఫ్ఆలీ ని అదుపులో తీసుకొని. ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సెబ్ సిఐ భాగ్యలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్