పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

1060చూసినవారు
పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఎంపీపీ ఎల్లప్ప తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, జేసీఎస్ ప్రకాష్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్