సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యకర సమాజం

62చూసినవారు
సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యకర సమాజం
ప్రతి ఒక్కరు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్లే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీపీ ప్రతిమ అన్నారు. మంగళవారం సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ చెంచులక్ష్మి ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పిటిసి విజయలక్ష్మి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈఓ రవి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్