హైకోర్టు తీర్పు.. పార్టీ నాయకుల సంబరాలు

54చూసినవారు
బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విషయంలో చివరికి న్యాయమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. నారాయణవనం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ. కలియుగంలో తప్పు గెలవదని చెప్పారు. ఈ కార్యక్రమంలో భీముని చెరువు సర్పంచ్ మురుగేశం, మాజీ ఎంపీపీలు భక్తవత్సలం, గోవిందస్వామి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్