స్వచ్ఛందంగా తరలిరండి

80చూసినవారు
కేవీబీపురం మండలం కోవనూరులో బీఎస్పీ నాయకులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గ నాయకుడు ధన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కేవీబీపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్