నాగలాపురం: రోడ్లు వేయాలని వినతి

65చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పంచాయతీలోని వినోబానగర్ గ్రామం అరణీయార్ ప్రాజెక్టు నిర్మాణంతో పునరావాస గ్రామంగా ఏర్పడి 65 ఏళ్లు నిండింది. పునరావాస గ్రామానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ జీవో ఉంది. గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో ఆపి వెళ్లారు. గ్రామానికి రోడ్డు వసతి కల్పించాలని శనివారం ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్