శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడి వీధిలో శుక్రవారం దోబీ ఘాట్ వద్ద వెలసిన శ్రీ కరిమారమ్మ ఆలయంలో కరిమారమ్మ భక్త బృందం ఏర్పాటుచేసిన సుమంగళి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు.