జనసేనలోకి చేరికలు....

58చూసినవారు
మములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకి చెందిన రమణ, రమేష్, రవి, మహేష్ తదితరులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ వారికి పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ పాలనా విధానాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. జన సైనికులు పవన్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్