చౌడేశ్వరి దేవి ఆలయంలో పూజలు

52చూసినవారు
టీడీపీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు, నాయకులతో కలసి సోంపల్లె కోట చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి ర్యాలీగా తంబళ్లపల్లెకు బయలుదేరారు. మాజీ సీఎం, టీడీపీ కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలసి తంబళ్లపల్లెకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్