తంబళ్లపల్లె: 31 మంది గైర్హాజరు

555చూసినవారు
మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 31 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చీఫ్ ఎగ్జామినర్ హేమంత్ కుమార్ తెలిపారు. తంబళ్లపల్లె మోడల్ స్కూల్లో ఆదివారంఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిపారు. 138 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 107 మంది హాజరయ్యారు. డిపార్ట్మెంట్ అధికారి నాగసుబ్బరాయుడు పరీక్షను పర్యవేక్షించారు. త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్