పోలీసులు లాఠీ ఛార్జి.. నాయకులు రాళ్ల దాడి

3979చూసినవారు
తంబళ్లపల్లె నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం బయటకు వచ్చింది. జయచంద్రారెడ్డితో పాటు నాయకులు కూడా నామినేషన్ కేంద్రానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం వరకూ అనుమతించారని నేడు అడ్డుకోవడం ఏంటని నాయకులు పోలీసులను ప్రశ్నించారు. వాగ్వాదం పెరిగి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. నాయకులు రాళ్లు రువ్వారు. ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్, పోలీసులు గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్