రాష్ట్ర లోకాయుక్త జస్టిస్టి లక్ష్మణ్ రెడ్డికి ఘన స్వాగతం

66చూసినవారు
రాష్ట్ర లోకాయుక్త జస్టిస్టి లక్ష్మణ్ రెడ్డికి ఘన స్వాగతం
రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు విశ్రాంతి ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి పిటిఎం మండలంలోని స్వగ్రామం చిన్నరాయునిపల్లికి విచ్చేశారు. సోమవారం పిటీఎం తహసీల్దార్ నరసింహారావు, ములకలచెరువు మాజీ మార్కెటింగ్ చైర్మన్ పి. శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై రవీంద్రబాబు, ఆర్ఐ అనీషా, విఆర్ఓ ఖాదర్ బాషా మర్యాదపూర్వకంగా కలసి లోకాయుక్తకు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్