తిరుపతి కలెక్టరేట్ లో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు

563చూసినవారు
క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవ సందర్భంగా మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది వైపు పోటీపడి ముందుకు సాగాలని, మన సనాతన సాంప్రదాయం, విజ్ఞానం గొప్పదని అన్నారు.

సంబంధిత పోస్ట్