ఉమ్మడి రాజధాని సాధ్యం కాదు: మంత్రి బొత్స

176000చూసినవారు
ఉమ్మడి రాజధాని సాధ్యం కాదు: మంత్రి బొత్స
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అర్ధరాత్రి చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయి రావడం వల్ల ఇప్పుడు ఏపీకి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్