క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత

62చూసినవారు
క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత
నల్లజర్ల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత శనివారం పరామర్శించారు. ఈ మేరకు రాజమండ్రి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ క్క్షతగాత్రుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు..

సంబంధిత పోస్ట్