జీవితాంతం పేదలకు అండగా ఉంటా: చంద్రబాబు

553చూసినవారు
నా జీవితాంతం పేదవాళ్ళతో ఉంటా అని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కొవ్వూరు పట్టణంలో గురువారం జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదవాళ్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తానని ఆయన అన్నారు. అలాగే సంపద సృష్టించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తానని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్