ఉండ్రాజవరం మండలంలో గడపగడపకు కార్యక్రమం

52చూసినవారు
ఉండ్రాజవరం మండలంలో గడపగడపకు కార్యక్రమం
ఉండ్రాజవరం మండలంలో కె. సావరం గ్రామంలో శుక్రవారం గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు తనయుడు వరుణ్ సాయి పాల్గొన్నారు. అనంతరం ఆయన వార్డులో పర్యటించి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. అలాగే రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్