నిడదవోలు అభ్యర్థిగా ఎమ్ఏ. ప్రసాద్ నామినేషన్

85చూసినవారు
నిడదవోలు అభ్యర్థిగా ఎమ్ఏ. ప్రసాద్ నామినేషన్
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఏ. ప్రసాద్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం నిడదవోలులోని రిటర్నింగ్ అధికారి ఆర్. వీ. రమణ నాయక్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్