ఏలేరు జలాశయాన్ని సందర్శించిన బేజీపీ జిల్లా నాయకులు

60చూసినవారు
ఏలేరు జలాశయాన్ని సందర్శించిన బేజీపీ జిల్లా నాయకులు
ఏలేరు జలాశయాన్ని బుధవారం బీజేపీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ చిలుకూరి రామకుమార్ సందర్శించారు.అప్పన్నపాలెం బ్రిడ్జి కూలిపోవడం చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి కేంద్ర నాయకులకు తెలియజేసి ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేసే విధంగా మాట్లాడుతానని చిలుకూరి రాంకుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో బేజేపీ ఏలేశ్వరం మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్