డూప్లికేట్, కేటుగాళ్లకు వైసీపీ అడ్డా: ఆదిరెడ్డి

59చూసినవారు
డూప్లికేట్, కేటుగాళ్లకు వైసీపీ అడ్డాగా మారిందని రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ విద్యాపరంగా అబద్ధాలు ఆడారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమండ్రి నగరం అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్