రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల విజయ దుందుభి

70చూసినవారు
రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల విజయ దుందుభి
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు అత్యుత్తమ ఫలితాలు సాధించటం ఎంతో ఆనందమని జైలు సూపరింటెండెంట్ రాహుల్ గురువారం తెలిపారు. తొలిసారిగా సెంట్రల్ జైలు నుంచి 48మంది ఖైదీలు ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరుకాగా వారిలో 39మంది పాసయ్యి 81శాతం ఉత్తీర్ణత సాధించారని, ఓపెన్ ఇంటర్మీడియట్ నుంచి 12మంది పరీక్షరాయగా 11మంది పాసై 92శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.

సంబంధిత పోస్ట్