108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం

85చూసినవారు
108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం
తూర్పుగోదావరి జిల్లా 108 ఉద్యోగులు మూడు నెలల జీతాలు పెండింగ్, ఇంక్రిమెంట్ లేని పరిస్థితి, జీతాల స్లాబ్ అప్గ్రేడ్ చేయకపోవడం, సర్వీసు ఆధారంగా వెయిటేజ్ మార్కులు కల్పించకపోవడం వంటి సమస్యలతో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా, ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్, డిఎం & హెచ్‌ఓ, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్, అరబిందో యాజమాన్యానికి సోమవారం మెమోరాండం ఇచ్చి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్