వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

72చూసినవారు
వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
రాజమండ్రి రక్షణ సైన్యం మండల నాయకులు మెజర్ విల్సన్ బొద్దుల మరియు పద్మ విల్సన్ ఆధ్వర్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో వరదలకు నష్టపోయిన కుటుంబాలకు రక్షణ సైన్యము ద్వారా 700 కుటుంబాలకు నిత్యవసర సరుకులు ఆదివారం పంపిణీ చేయడం జరిగినది. రక్షణ సైన్య రాష్ట్రీయ నాయకులు కల్నల్ యాకోబు మసి, మేజర్ ప్రభాత్ కుమార్, కెప్టెన్ రమేష్ లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్