ఎన్నికల నిర్వహణ సిబ్బంది కోసం ప్రత్యేక ఓటింగ్

70చూసినవారు
ఎన్నికల నిర్వహణ సిబ్బంది కోసం ప్రత్యేక ఓటింగ్
ఎన్నికల సమయంలో అత్యవసర విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అనుబంధ కార్యకలాపాల్లో వ్యవహరించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు సదుపాయం కల్పించామని ఎన్నికల అధకారి, కలెక్టర్ మాధవిలత శుక్రవారం తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్య గ్రామంలోని ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదుపాయం ఏర్పాటు చేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్