దగ్గుపాటి పురందీశ్వరికి నిరసన సెగ

73చూసినవారు
కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందీశ్వరికి నిరసన సెగ తగిలింది. సోమవారం రాజానగరం నియోజవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ-టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశంలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో ఫ్లెక్సీలో లేదని నిరసన తెలిపారు. బొడ్డు పిలుపు- బత్తుల గెలుపు అంటూ నినాదాలు చేశారు. పురందీశ్వరి సభ విరమించుకుని అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్