విఘ్నేశ్వరుని దర్శించుకున్న అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి

1898చూసినవారు
విఘ్నేశ్వరుని దర్శించుకున్న అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని బుధవారం రవాణా శాఖ మంత్రి, అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ కుటుంబం సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శేష వస్త్రములతో సత్కరించి, వేద ఆశీర్వచనం అందజేశారు. విశ్వరూప్ మాట్లాడుతూ ఎన్ కొత్తపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విలసవిల్లి గ్రామ అధ్యక్షులు సలాది సతీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్