అధ్వానంగా మారిన డ్రైనేజ్

557చూసినవారు
అమలాపురం రూరల్ ఈదరపల్లి పంచాయతీ పరిధిలో డ్రైనేజ్ అద్వానంగా ఉంది. దాంతో మురుగునీరు రోడ్డుపైకి రావడంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రయాణికులు బుధవారం తెలుపుతున్నారు. భారీగా మురుగు నీరు నిల్వ ఉండడంతో విపరీతంగా దోమలు పెరిగి రోగాలను బారిన పడుతున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్