దోమడలో స్వచ్ఛతహీ సేవా కార్యక్రమం

63చూసినవారు
దోమడలో స్వచ్ఛతహీ సేవా కార్యక్రమం
పెదపూడి మండలం దోమడ గ్రామంలో, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి ఆదేశాల మేరకు గ్రామశాఖ అధ్యక్షులు కాకర్ల గోవిందు, పంచాయతీ సెక్రటరీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నష్టాలపై అవగాహన కల్పించారు. ర్యాలీ నిర్వహించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్