తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

75చూసినవారు
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు. అనపర్తి ఎస్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో సోమవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంతో కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యుల కలిసిపోయారని అన్నారు. కూటమి విజయంలో కార్యకర్తల కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురుకూటమి నాయకుల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్