ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉంది

77చూసినవారు
ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండలం వడిసలేరులో బృందావనం హెల్పింగ్ హాండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ ఆధ్వర్యంలో జరిగిన వన సంరక్షణ మహోత్సవ ర్యాలీలో సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్