సత్తమ్మ తల్లి జాతర.. భక్తులకు బడితే పూజ

1525చూసినవారు
సత్తమ్మ తల్లి జాతర.. భక్తులకు బడితే పూజ
తూ. గో జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతరలో అమ్మవారు ఆదివారం నాగదేవతగా పూజలు అందుకున్నారు. భక్తులు వివిధ వేషధారణలతో నాగుల పుట్ట వరకు ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద పూజారులతో భక్తులు బడితే పూజ చేయించుకున్నారు. పూజారితో దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం పొందినట్లేనని భక్తుల నమ్మకం. దీంతో బడితే పూజ చేయించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్