పి. గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలంలోని మొసలిపల్లి, కె. పెదపూడి గ్రామాలలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిలు గంటి హరీష్, గిడ్డి సత్యనారాయణ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి ఎన్డీఏ కూటమి తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుంది అన్నారు. మీ అమూల్యమైన ఓటు ను కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు.
టీడీపీ,
జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు