జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద గురువారం మధ్యాహ్నం రాజమండ్రి విశాఖపట్నం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతిచెందారు. ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.